Download Now Banner

This browser does not support the video element.

మైదుకూరు: వరి నాట్లు వేసిన జిల్లా వ్యవసాయ అధికారి

Rayachoti, Annamayya | Aug 21, 2025
మైదుకూరు మండలంలో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ పొలం బడి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రనాయక్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా వరి నాట్లు వేసి రైతులకు వివరించారు. వరి నార్లు కొనలు తుంచి వరినాట్లు వేసుకోవాలని తెలిపారు. అగ్రికల్చర్ ఆఫీసర్ బాలగంగాధర్ రెడ్డి, ఏఫ్ పీవో మైదుకూరు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us