Download Now Banner

This browser does not support the video element.

తిరువూరు పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మద్దిరాల నాగరాజు

Tiruvuru, NTR | Sep 10, 2025
తిరువూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మద్దిరాల నాగరాజు ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు ఎస్బిఐ సహకారంతో పాతిక లక్షల రూపాయలతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సూచన చేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us