Download Now Banner

This browser does not support the video element.

చంద్రగ్రహణం కారణంగా బేతంచర్ల మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత

Dhone, Nandyal | Sep 7, 2025
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మూసివేశారు. వేద పండితులు జ్వాలా, కళ్యాణ్ చక్రవర్తి, ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి, ఉదయం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us