Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: బోథ్ లో ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి

Adilabad Urban, Adilabad | Sep 11, 2025
బోథ్ మండల రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను గురువారం ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us