Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 26, 2025
అల్లూరి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోరం చోటు చేసుకుంది.చింతూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన మట్టా రామయ్య (70) హత్యకు గురయ్యాడు. అతని తల నరికి దగ్ధం చేసినట్లు సమాచారం. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఈ హత్య జరిగినట్లు సమాచారం. హత్యపై సమాచారం వచ్చిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు.