Download Now Banner

This browser does not support the video element.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం, భోజనం చేసిన మంత్రి ఆనం, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు

Chittoor Urban, Chittoor | Aug 27, 2025
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్య ఇందులో భాగంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యేలు మురళీమోహన్ గురజాల జగన్మోహన్తో స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయ భోజనశాలలో వారంతా కలిసి భోజనం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us