యూరియా కొరతపై రైతులకు అండగా ఉండేందుకు ఈ నెల 9వ తేదీన వైసిపి ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానంద రెడ్డి ఆదివారం తెలిపారు గంగినేని చెరువు నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు రైతులతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు అనంతరం ఆర్టీవోకు వినతి పత్రం అందించనున్నట్లు వెల్లడించారు సమాధిత పోస్టర్ను ఆవిష్కరించారు రైతులు పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.