Download Now Banner

This browser does not support the video element.

రావిపాడులో ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధం

Narasaraopet, Palnadu | Sep 1, 2025
నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి సోమవారం ఒక పూరి గుడిసె దగ్ధమైంది. పద్మ అనే మహిళ వంట చేస్తుండగా నిప్పు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us