Download Now Banner

This browser does not support the video element.

డోర్నకల్: మిస్సింగ్ కేసును చేదించిన డోర్నకల్ పోలీసులు, అదృశ్యమైన యువకుడు మృతి, ములకలపల్లి శివారులో మృతదేహం గుర్తింపు

Dornakal, Mahabubabad | Jun 18, 2025
ఈనెల 15 ఆదివారం డోర్నకల్ మండలం రావిగూడెంలోని బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి మహబూబాబాద్ పట్టణం రామచంద్రపురం నుండి వచ్చిన ఉల్లి రాకేష్ అదృశ్యమయ్యాడు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, డోర్నకల్ సీఐ రాజేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి యువకుడి కోసం గాలించగా ,ఈరోజు ములకలపల్లి శివారు పాండవుల గుట్ట మీద మృతుడు రాకేష్ డెడ్ బాడీ ని కనుగొన్నారు. డెడ్ బాడీ ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఎవరో గుర్తు లేని వ్యక్తులు హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us