Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే

Vizianagaram, Vizianagaram | Sep 7, 2025
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 9న చేపట్టనున్న రైతు పోరును జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆదివారం పోస్టర్లను విడుదల చేశారు. రైతులకు యూరియా, అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుపోరుకు రైతులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us