Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్

Sangareddy, Sangareddy | Aug 27, 2025
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ మండలంలోని మద్వార్, హనుమంతరావుపేట గ్రామాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోని రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని డీఎస్పీ వెంకట్ రెడ్డిని ఆదేశించారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us