Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం కీలకం : కలెక్టర్ ప్రశాంతి

India | Aug 23, 2025
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం కీలకమైన విషయమని జిల్లా కలెక్టర్ ,రాజమండ్రి నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి కంబాల చెరువులో దోమల నివారణకు డ్రోన్ సహకారంతో పిచ్చిగారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువులో దోమల లార్వా నివారణకు గంభూజియా చేపలను ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి విడిచిపెట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us