Download Now Banner

This browser does not support the video element.

శీలం కిరణ్ కుమార్ ను పరామర్శించిన ఎమ్మెల్యే

Gudur, Tirupati | Sep 6, 2025
ప్రమాదవశాత్తు బైక్ నుంచి పడి గాయమై చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ ని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పరామర్శించారు. శనివారం ఎమ్మెల్యే సొసైటీలోని కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us