Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: మండల కాంగ్రెస్ నాయకుడు ఉదయ్ భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి చంద్రశేఖర్

Tandur, Vikarabad | Sep 3, 2025
మౌని పేట మండల కాంగ్రెస్ నాయకులు ఉదయ్ అనారోగ్యంతో మృతి చెందారు వెంటనే వారి మరణ వార్త విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ వారి నివాసానికి వెళ్లి బుధవారం భౌతికకాయానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరమశించి ప్రగాఢ సానుభూతి తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us