Download Now Banner

This browser does not support the video element.

శ్రీశైలం అటవీశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గం దాడి చేసిన ఘటనను ఖండిస్తూ నిరసన తెలిపిన డోన్ అటవీ శాఖ ఉద్యోగులు

Dhone, Nandyal | Aug 23, 2025
శ్రీశైలం శిఖరం టోల్గేట్ వద్ద అటవీ శాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు దాడి చేసిన ఘటనను ఖండిస్తూ శనివారం డోన్ అటవీ శాఖ కార్యాలయంలో డిఆర్ఓ రవీంద్రనాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us