Download Now Banner

This browser does not support the video element.

వేపాడ మండలం కొండగంగుపూడి లో పిడుగు పడి 30 మేకలు మృతి

Vizianagaram Urban, Vizianagaram | Sep 7, 2025
విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండగంగపూడి  లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగులు పడడంతో గిరిజన రైతులు నంది రమేష్ , మరో ముగ్గురు రైతులుకి చెందిన 30 మేకలు పిడుగు పడి మృత్యువాత  పడ్డాయి. మృతిచెందిన  మేకలను తక్షణమే నష్టపరిహారం చెల్లించి పేద గిరిజన రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్ల జగన్  విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us