Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: పైరవీలకే పరిమితమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు : తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి

Ramagundam, Peddapalle | Sep 6, 2025
కార్మిక సమస్యలను పక్కకు పెట్టి పైరవీలక మాత్రమే పరిమితమైన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు వైఖరిని ఖండిస్తున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో tbgks నాయకులు శ్రేణులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us