Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: ఔదత్పూర్, కారాముంగి, గౌడ్గావ్, శిఖార్ ఖానా లో 2 వేల ఎకరాల పంటలకు నష్టపరిహారం చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

Narayankhed, Sangareddy | Sep 1, 2025
నాగలిగిద్ద మండలంలో మంజీరా బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోయిన 2వేల ఎకరాల పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం మాట్లాడుతూ అధికారులు సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us