Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: భారత్ జట్టుకు మేనేజర్‌గా పులపర్తి ప్రశాంత్ నియామకం పై గన్నబత్తుల క్రీడా మైదానంలో సంబరాలు, పాల్గొన్న ఎమ్మెల్యే

Bhimavaram, West Godavari | Aug 21, 2025
ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్ గా పులపర్తి వెంకట ప్రశాంత్ నియమితులు కావడం పై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో భీమవరంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కత్తుల నీలేంద్ర, డిఎన్ఆర్, కేజీఆర్ఎల్ క్రికెట్ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఆసియా కప్ భారత జట్టుకు మేనేజర్ గా పులపర్తి వెంకట ప్రశాంత్ నియమితులవడంతో రాష్ట్ర పీఏసీ చైర్మన్, భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం సాయంకాలం 6 గంటలకు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us