Download Now Banner

This browser does not support the video element.

పాడేరు ప్రాంతంలో మూడు పంటలు పండే భూముల్ని బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది: మాజీ మంత్రి వడ్డే శోభనాధేశ్వరరావు

India | Aug 24, 2025
రాష్ట్రంలో కూడా కారేడు ప్రాంతంలో మూడు పంటలు పండే భూమిని బలవంతంగా ఇండోసోల్ భూములు ఇవ్వాలని ప్రయత్నిస్తున్న విధానం దుర్మార్గమని మాజీమంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు. ఆదివారం విజయవాడ గాంధీనగర్లో ఆయన మాట్లాడుతూ. కారేడు భూములు ను ఎట్టి పరిస్థితుల్లో వ ఇండోసోల్ కి ఇవ్వటానికి రైతులు అంగీకరించట్లేదన్నారు. దీనిపై రైతులు న్యాయపోరాటం కూడా సిద్ధమయ్యారన్నారు. ఐలు ఆధ్వర్యంలో రైతులు సిద్ధమయ్యారని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us