Download Now Banner

This browser does not support the video element.

నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మీడియా సమావేశం, కొండలరావుపాలెంలో వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం

Eluru Urban, Eluru | Aug 22, 2025
ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో వైసీపీ నాయకులు కొందరు ప్రెస్మీట్లో పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సరికాదని డీఎస్పీ కే.వి.వి.ఎన్.ఎస్. ప్రసాద్ అన్నారు. శుక్రవారం రాత్రి నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం, ఇరువర్గాల నుంచి కొంతమంది ప్రైవేట్ బౌన్సర్లు, ఇతర వ్యక్తులు చేరడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిందని డీఎస్పీ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us