Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: విద్యారంగ సమస్యలపై జిల్లాలో పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు పట్టణంలో తెలిపిన PDSU జిల్లా అధ్యక్షులు సురేష్

Kamareddy, Kamareddy | Aug 24, 2025
విద్యారంగ సమస్యలపై పోరుయాత్ర నిర్వహించనున్నట్లు PDSU కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్ చెప్పారు. ఆదివారం కామారెడ్డిలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 30 వరకు విద్యా రంగ సమస్యలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యా రంగ సంస్థల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.విద్యార్థులకు రావలసిన ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us