Download Now Banner

This browser does not support the video element.

బీభత్సం సృష్టించిన కారు కారు, పలువురికి గాయాలు, డి ముప్పవరం లో ఘటన

Nidadavole, East Godavari | Aug 24, 2025
నిడదవోలు మండలం డి ముప్పవరం గ్రామంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాల మేరకు ఆదివారం సాయంత్రం ఒకరు వేగంగా దూసుకు వచ్చి జనాన్ని ఢీ కొట్టి, గోడవైపు దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయాలు అయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని తెలియజేస్తున్నారు స్థానికులు. ఈ ఘటనపై నిడదవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us