Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: ప్ర‌తిష్టించిన చోటే నిమ‌జ్జ‌నం : విశాఖ‌లోని ముర‌ళీన‌గ‌ర్‌లో 30 అడుగుల విగ్ర‌హాన్ని అక్క‌డే నిమ‌జ్జ‌నం చేశారు.

India | Sep 7, 2025
విశాఖలోని మురళి నగర్ సమీపంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన 30 అడుగుల గణేశుడు మట్టి విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేశారు. స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రాణంలోనే సినిమాలు రాత్రి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు గణపతి భజనలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us