Download Now Banner

This browser does not support the video element.

ములుగు: గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఏటూరునాగారం ITDA APO వసంత రావు

Mulug, Mulugu | Sep 1, 2025
ఏటూరునాగారం ఐటిడిఏ గిరిజన దర్బారులో సమర్పించిన దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని ఏపీవో వసంతరావు అన్నారు. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిర్వహించిన గిరిజన దర్బారుకు వచ్చిన వివిధ ప్రాంతాల గిరిజనులు మొత్తం 20 దరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు. ఆయా దరఖాస్తులను వివిధ సెక్టార్ అధికారులకు సమర్పించి వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఐటిడిఏ ఎస్ఓ రాజ్కుమార్, డిడి పోచం తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us