Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: మేల్మరువతూరు కు ఓం శక్తి భక్తులకు ప్రత్యేక ఆర్టీసీ బస్ సర్వీసులు ఏర్పాటు: టు డిపో మేనేజర్ రూపశ్రీ

Chittoor, Chittoor | Dec 21, 2024
మేల్మరువత్తూరు కు ఓం శక్తి భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు టు డిపో మేనేజర్ రూపశ్రీ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆర్టిసి డిపో కార్యాలయంలో కార్తిక మాసం సందర్భంగా చిత్తూరు డివిజన్ పరిధిలో టు డిపో 17 బస్సు సర్వీసులను నడిపిందని, ఇందుకు ఉత్తమ ప్రతిభ కనబరచిన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లను ప్రశంసా పత్రంతో అభినందించారు. మీడియాతో మాట్లాడుతూ ధనుర్మాసంలో కూడా జిల్లాలోని అన్ని దేవాలయాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఓం శక్తి భక్తుల కోసం మేల్మరువత్తూర్ కు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసామన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us