Download Now Banner

This browser does not support the video element.

ఉప్పాడ బీచ్ లో గణేష్ నిమజ్జలను ముందుగానే భక్తులు చేపట్టారు, సదుపాయాలు లేక భక్తులు ఆందోళన

Pithapuram, Kakinada | Aug 31, 2025
సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఈసారి గణేశ్ నిమజ్జనాలను ముందుగానే చేపట్టారు. ఐదవ రోజు ఆదివారం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. అయితే వివిధ శాఖల అధికారులు సరైన సౌకర్యాలు కల్పించలేదని, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us