Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: శాంతిపురం మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

Kuppam, Chittoor | Sep 1, 2025
ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్రేషన్ కార్డులను సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం లో టిడిపి నేతలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతో బాగున్నాయని ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు విశ్వనాధ్ పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us