Download Now Banner

This browser does not support the video element.

బొడ్డువానిపాలెం వద్ద వ్యక్తిని ఢీకొన్న బైక్ రైడర్ ద్విచక్ర వాహనం, తీవ్ర గాయాలు

Addanki, Bapatla | Aug 30, 2025
కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నుండి ఒంగోలు వైపు వెళుతున్న బైక్ రైడర్ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని అతన్ని స్థానిక హాస్పటల్ కు తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us