Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: కొండాపురంలో జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి : పోలీసులకు ఫిర్యాదు

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 13, 2025
కొండాపురం మండలంలో ఈ నెల 9వ తేదీన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.అయితే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ కార్యాలయంపై దాడి చేశారు. జనసేనపార్టీ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలను, పవన్ కళ్యాణ్ ఫోటోలను చించి వేశారు. ఈ ఘటన తెలుసుకున్న స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కన్వీనర్ ఆకుల వెంకట్ జరిగిన ఘటన నపై ఎస్సైని కలిసి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసినట్లు జనసేన నాయకులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us