Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం వద్ద ఆటో కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరికీ గాయాలు

Anantapur Urban, Anantapur | Aug 27, 2025
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని పెన్నహోబిలం వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us