Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో నడుచుకోవాలని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా పోలీసులు

Srikakulam, Srikakulam | Aug 31, 2025
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి,నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలి అని జిల్లాలో గల రౌడీ షీటర్లు లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు.పోలీసు వారు సూచనలు, ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఆదివారం పలు పోలీసు స్టేషను పరిధిలో రౌడీ షీటర్లు లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహింఛారు.ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా పట్టణ కేంద్రంగా ఓటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై హరికృష్ణ తో పాటు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడతగలవారిని పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలకు పాలు పడితే కఠిన చర్యలు.
Read More News
T & CPrivacy PolicyContact Us