Download Now Banner

This browser does not support the video element.

తణుకు: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పురిటిలో బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన

Tanuku, West Godavari | Aug 25, 2025
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పురిటిలో బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులు సోమవారం రాత్రి 9:30 కు ఆందోళన చేపట్టారు. నిడమర్రు మండలం పందలపర్రు గ్రామానికి చెందిన తోట లక్ష్మీ దుర్గ పురిటినొప్పులతో ఆదివారం ఆస్పత్రిలో చేరింది. అయితే వైద్యులు ఎవరు చూడకపోగా సోమవారం శస్త్రచికిత్సకు ఏర్పాటు చేస్తుండగా బిడ్డ మృతి చెందినట్లు చెప్పారు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు.
Read More News
T & CPrivacy PolicyContact Us