Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం SRBC కాల్వలో యువకుడు,గల్లంతు

Panyam, Nandyal | Aug 22, 2025
పాణ్యం మండలంలోని ఎస్సార్బీసీ కాల్వలో గురువారం స్నానానికి దిగిన యువకుడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బేతంచెర్ల మండలం గోరుమానకొండకు చెందిన జగదీష్, మరో నలుగురు నంద్యాల నుండి తిరిగి వస్తుండగా కాల్వలో స్నానం చేయడానికి దిగారు. నీటి ప్రవాహం పెరగడంతో ఇద్దరు కొట్టుకుపోతుండగా, స్థానికులు ఒకరిని రక్షించారు, కానీ జగదీష్ మాత్రం గల్లంతయ్యాడు. ఈ ఘటనపై ఎస్సై నరేంద్రకుమార్ రెడ్డి సమాచారం సేకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us