Download Now Banner

This browser does not support the video element.

కమలాపురం: వల్లూరు: ఆదినిమ్మాయపల్లి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పోలీసులు

India | Jul 13, 2025
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి డ్యాం వద్ద ఆదివారం కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ఎస్సై పెద్ద ఓబన్న పోలీసు సిబ్బందితో కలిసి డ్యాంను సందర్శించారు. డ్యాంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో, సందర్శకులు నీటిలోకి దిగరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us