Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: నిజాంపేట్ జాతీయ రహదారి 161 వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

Sangareddy, Sangareddy | Sep 1, 2025
సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ అండర్‌పాస్ బ్రిడ్జ్ సమీపంలో కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన వాసర హనుమంతు సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us