గత కొన్ని రోజులుగా ఎరువులు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు తాము అండగా ఉంటామని మాజీ మంత్రి తెలిపారు ఈ మేరకు నేడు ఉదయం 9 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు దిగిన నేపథ్యంలో సమాచారం అంచుకున్న BRS నాయకులు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు సకాలంలో ఎందుకు ఎరువులను అందించడం లేదని వారు అన్నారు