Download Now Banner

This browser does not support the video element.

పొన్నూరు: నంబూరు గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి

India | Sep 13, 2025
గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, నంబూరు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం భారీ పిడుగులు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతి చెందిన మహిళలు దాసరి రాణి, దాసరి సవరమ్మ గా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు స్థానిక పెదకాకాని పోలీసులు, రెవిన్యూ అధికారులు వివరాలు సేకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us