Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: BRS కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించిన మహబూబ్నగర్ ఎంపీడీకే అరుణ

Gadwal, Jogulamba | Aug 31, 2025
గద్వాల జిల్లా కేంద్రంలోని ఆదివారం సాయంత్రం సమయంలో మహబూబ్నగర్ ఎంపీ డీకే నివాసంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు డీకే అరుణ సమక్షంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ బిజెపి పార్టీలు రెండు ఒకటేనా అని కేంద్రం ఇస్తున్న నిధుల తోనే రాష్ట్రం ముందుకెళ్తుందని తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us