Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: కోసిగి తహసీల్దారు కార్యాలయం లో కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలతో విలేజ్ సర్వేయర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్

Mantralayam, Kurnool | Aug 21, 2025
కోసిగి : మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం లో కార్యాలయ సిబ్బంది మరియు వీఆర్వోలతో, విలేజ్ సర్వేయర్ లతో గురువారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా పనితీరు మెరుగు పరుచుకొని రీ సర్వే మరియు పిజిఆర్ఎస్ సమస్యలను పరిష్కారించాలి అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో తహసీల్దారు వేణు గోపాల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us