Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: సింగారం, కూనవరం గ్రామ పంచాయతీలలో నూతన ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Manuguru, Bhadrari Kothagudem | Mar 11, 2025
మణుగూరు మం. సమితి సింగారం,కూనవరం గ్రామపంచాయతీల పరిధిలో కరెంటు అధిక లోడుని నియంత్రించడానికి రూ. 15 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు ట్రాన్స్ ఫార్మర్ లను పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రారంభించారు.అధిక లోడు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకి గ్రామ ప్రజలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us