Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: ఈర్లబండ గ్రామంలో తేజస్వీ పార్థివదేహాన్ని పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

Gadwal, Jogulamba | Sep 11, 2025
గురువారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని ఈర్ల బండ గ్రామానికి చెందిన నాయకులు అమరేష్ కుమార్తె తేజస్వీ మృతి చెందారు ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి స్వగృహం చేరుకుని ఆయె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది.
Read More News
T & CPrivacy PolicyContact Us