Download Now Banner

This browser does not support the video element.

జాజిరెడ్డి గూడెం: జాజిరెడ్డిగూడెంలోని నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన

Jaji Reddi Gudem, Suryapet | Aug 23, 2025
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలోని మాల కాలనీ ఎస్సీ మాదిగ కాలనీ సినిమా టాకీస్ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని శనివారం గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని అధికారులు తాత్కాలిక పనులు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us