Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ముట్టడి చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు, సమస్యలపై డిఇఓకి వినతి పత్రం

Bhimavaram, West Godavari | Aug 25, 2025
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ఎస్ఎఫ్ఎస్ఐ పిలుపు మేరకు భీమవరంలోని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సోమవారం సాయంకాలం 4:30కు నిర్వహించారు. జిల్లా నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రూ.6,400ల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఎస్ఐ నాయకురాలు సింధు కోరారు. అనంతరం డీఈఓకి వినతిపత్రం అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us