Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి రోదిస్తున్న తల్లిదండ్రులు

Nalgonda, Nalgonda | Sep 4, 2025
నల్లగొండ జిల్లాలో తీవ్ర విశాధఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గురువారం తెలిసిన వివరాల ప్రకారం పట్టణంలోని దుప్పలపల్లి రోడ్ లోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కింద ఎల్కేజీ విద్యార్థిని జస్మిత (4) మృతి చెందింది. పాఠశాలకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛయాలు అలుముకున్నాయి. స్థానికులు చిన్నారి రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోలేదు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్వతం అయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us