Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: చంద్రగ్రహణంతో ఆదివారం మ‌ధ్యాహ్నంనుంచి సోమ‌వారం 7 గంట‌ల‌కు జిల్లా వ్యాప్తంగా ఆల‌యాల మూసివేత‌

India | Sep 6, 2025
ఆదివారం చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సోమవారం ఉదయం 7వరకు విశాఖ జిల్లా వ్యాప్తంగా ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. చంద్ర గ్రహణం సందర్భంగా పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేస్తారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారు జామున సంప్రోక్షణ నిర్వహించి ప్రాతః కాల పంచామృతాభిషేకం అనంతరం ఏడు గంట‌ల‌కు తిరిగి దర్శనాల‌కు అనుమ‌తిస్తారు. విశాఖ‌లోని శ్రీ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి ఆల‌యం, సింహాచ‌లం నృసింహ‌స్వామి ఆల‌యం, రుషికొండ‌లోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మూసివేయనున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us