Download Now Banner

This browser does not support the video element.

గిట్టుబాటు ధర కోసం బొప్పాయి రైతుల నిరసన

Rayachoti, Annamayya | Sep 5, 2025
కలెక్టర్ నిర్ణయించిన ధరకు బొప్పాయి కొనుగోలు జరగలేదని చిట్వేలు మండలం రైతులు గడ్డిని తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు వ్యాపారులు పీలేరు మదనపల్లిలో ఎక్కువ ధర చెల్లించి బొప్పాయి కొంటున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గంలో సిండికేట్ గా మారి ఐదు రూపాయలు తగ్గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us