Download Now Banner

This browser does not support the video element.

తుని ఆ స్మశానంలో పూడ్చిన మృతదేహాల్ని కుక్కలు లాక్కొచ్చేస్తున్నాయి .. ప్రభుత్వం చర్యలు 10 లక్షలతో అభివృద్ధి

Tuni, Kakinada | Sep 3, 2025
కాకినాడ జిల్లా తుని పట్టణ శ్రీనివాసా థియేటర్ ప్రాంతంలో ఉన్న స్మశాన వాటికను 10 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు తుని చైర్పర్సన్ నార్ల భవన రత్నాజీ బుధవారం తెలిపారు.నిజానికి అతిపెద్ద సమస్యగా తునిలో ఈ స్మశాన వాటిక ఉందని చెప్పుకోవచ్చు.. పూడ్చిన మృతదేహాలను సైతం కుక్కలు బయటికి లాక్కొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రావడంతో ప్రజల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us