తిరుపతి జిల్లా తడ మండలం వేనాడు గ్రామంలోని హజరత్ షేక్ దావ్చావలి 30వ గ్రంథం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆసియా ఖండంలోని అతి పొడవైన సమాధిగా గుర్తింపు పొందిన ఈ దర్గాకు దేశ విదేశాల నుంచి భక్తులు విరివిగా విచ్చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం సైతం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దావూద్ షావలి దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే విజయ శ్రీ టిడిపి శ్రేణులతో కలిసి దర్గాను దర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.