Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: జ్వరాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించిన పుల్లలచెరువు వైద్యాధికారి శ్రీనాథ్

Yerragondapalem, Prakasam | Sep 8, 2025
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కమ్మవారిపల్లిలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ సీజనల్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us